మొబైల్ టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించాలనే లక్ష్యంతో భారత టెలికాం రంగంలో అగ్రగామి సంస్థ జియో కీలక ప్రణాళికలను పరిశీలిస్తోంది. భవిష్యత్ డిజిటల్ కమ్యూనికేషన్ అవసరాలను...
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశవ్యాప్తంగా భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. గత...