కర్ణాటకలోని ధార్వాడ్ నగరంలో అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హొన్నన్నవర్ హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనానికి దారితీసింది. ఈ కేసులో డాక్టర్ కిరణ్ భార్య, నేత్ర వైద్యురాలు ప్రియాంకపై హత్య ఆరోపణలు నమోదయ్యాయి....
కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ నగరంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఆసుపత్రిలో అనస్థీషియా నిపుణుడిగా పనిచేస్తున్న 45 ఏళ్ల వైద్యుడు డాక్టర్ కిరణ్ హొన్నన్నవర్ తన నివాసంలో హత్యకు గురికావడం...