నీట్ పరీక్షల నిర్వహణలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ప్రశ్నపత్రాల లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీయగా, ఆ పరిణామాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లు వెలువడిన...
సమాజంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై పౌరులు మౌనం వహించడం ప్రమాదకరమని సినీ నటి, నిర్మాత మంచు లక్ష్మి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి సామాజిక బాధ్యత ఉందని, తమ చుట్టూ జరుగుతున్న సమస్యలను పట్టించుకోకుండా...