తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించిన 29 ఏళ్ల రాజ్కుమార్ సోమవారం...
హైదరాబాద్లో మరో దారుణ హత్య కలకలం రేపింది. నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పనామా కూడలి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి...
హైదరాబాద్ నగర శివారులోని మల్కాజ్గిరి ప్రాంతంలో ఓ మహిళ హత్య కలకలం రేపింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, ఆమెను తుపాకీతో కాల్చి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది....
ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, నారాయణఖేడ్ పట్టణంలోని మనూర్ ఎక్స్ రోడ్ వద్ద తేది 09/10-04-2026 మధ్య రాత్రి డీసీఎం...