దేశంలో కోవిడ్-19 కేసులు మరోసారి స్వల్పంగా పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తుండటంతో ఆరోగ్య నిపుణులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. వాతావరణ మార్పులు, సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్లు, ఫ్లూ కేసులు పెరుగుతున్న ఈ సమయంలో...
ఒకప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ (కోవిడ్-19) మళ్లీ ఆంధ్రప్రదేశ్లో ఆందోళనకు కారణమవుతోంది. తాజాగా వైఎస్సార్ కడప జిల్లాలో కోవిడ్ తరహా లక్షణాలతో ఇద్దరు వ్యక్తులు మరణించడం స్థానికంగా కలకలం రేపింది....