ఒడిశాలో మంగళవారం ఉదయం జరిగిన ఓ విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. కాళహండి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్లోకి దిగిన ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని...
ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనం పైనుంచి ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడటంతో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. తిరుమలలోని అవధూత దత్తపీఠం ప్రాంగణంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా...