ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రత్యేకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచే అవకాశంపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్థాయిలో...
నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు...