జనసంఘ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ జాతీయవాది డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర...
తెలంగాణ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారాయి. గురుకుల విద్యాసంస్థల టెండర్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న అప్పుల అంశాలపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధాన...
లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ (డీలిమిటేషన్) బిల్లు వీగిపోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ పరిణామాన్ని ఆయన భారత రాజకీయ చరిత్రలో నిలిచిపోయే చారిత్రక విజయంగా అభివర్ణించారు....