ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన ఆరోగ్య పరిస్థితిపై స్వయంగా స్పష్టత ఇచ్చారు. ఇటీవల ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో...
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఘన స్వాగతం పలికింది. గుల్బర్గా వెళ్లేందుకు హైదరాబాద్ మీదుగా ప్రయాణించిన ఆయనకు ఎయిర్పోర్ట్లో...