దేశవ్యాప్తంగా పోటీ పరీక్షలు, నియామక పరీక్షలు, విద్యా సంబంధిత పరీక్షల నిర్వహణలో తలెత్తుతున్న సమస్యలు, పేపర్ లీక్ల ఆరోపణలు, పరీక్షల నిర్వహణలో లోపాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని...
దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలకంగా స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే ఇలాంటి ఘటనలకు బాధ్యులైన వారిపై అత్యంత కఠినమైన శిక్షలు...