ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి వర్షాలు కురిసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించడంతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో...
బంగాళాఖాతంలో మరోసారి వాతావరణ మార్పులు చోటుచేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అమరావతి కేంద్రం అధికారులు...