కన్నార్పకుండా అబద్దాలు ఆడడం… కుల చిచ్చు రాజేసి రాజకీయాలు చేయడం గొడ్డలి పార్టీకి అలవాటుగా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. బుధవారం జొన్నగిరిలో జరిగిన బహిరంగ సభలో రాష్ట్రంలో జరుగుతున్న వివిధ...
గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణం నెలకొని ఉండేదని, ప్రజాస్వామ్య విలువలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రజలు బహిరంగంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి కూడా...