టాలీవుడ్ యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సమేతంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి తన వివాహానికి ఆహ్వానించడం...
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం పార్టీ నూతన జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించారు. ఈ కమిటీల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు నేతలకు కీలక బాధ్యతలు...
రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల సమావేశం జరిగింది. ఈ భేటీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ...
విశాఖపట్నంలో ఉన్న రుషికొండ ప్యాలెస్ భవనాల సద్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా ముందడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ ఐదవ సమావేశం జరిగింది. ఈ భేటీకి పర్యాటక...
రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి అంశంపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన పూర్తిగా విధ్వంసానికి ప్రతీకగా నిలిచిందని విమర్శించిన ఆయన,...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికు చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందడం పట్ల విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని) హర్షం వ్యక్తం చేశారు. గురువారం విడుదల చేసిన...