పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యతని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మార్కెట్లో పొగాకు రకం ఏదైనా కిలో రూ.200 కంటే తగ్గడానికి వీల్లేదని సీఎం చంద్రబాబు స్పష్టం...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా , ఐటీ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన నాయకత్వ శైలిని, సహచరుల పట్ల ఉన్న ఆత్మీయతను చాటుకున్నారు. అధికారిక కార్యక్రమాలతో అత్యంత...
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) భాగస్వామ్య పక్షాల సమావేశం బుధవారం న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రధానమంత్రి...
క్యాన్సర్ వైద్య సేవల్లో తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి అండ్ రిసర్చ్ ఇన్సిటిట్యూట్ తన 25 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని ఘనంగా జరుపుకుంటోంది....
ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ గవర్నెన్స్ను మరింత బలోపేతం చేసి, ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభతరంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేయనుంది. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా,...
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చోటుచేసుకున్న విషాదకర ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించి సహాయక చర్యలను ప్రారంభించిందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ...