ఒక కుటుంబంలో ఒక పారిశ్రామివేత్తను తయారు చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యానికి అనుగుణంగా ఎంఎంస్ఎంఈ పని చేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు వేస్తోంది. రాష్ట్ర రాజధాని అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ ఏర్పాటు అంశంపై రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు...