ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటు గతంలో హామీ ఇచ్చిన మేరకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 11న ఆయన దేశ రాజధానికి వెళ్లనుండగా, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన జలవివాదాల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి...