అమరావతి రాజధాని నిర్మాణం కోసం తమ భూములను సమర్పించిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. వారి జీవనోపాధికి స్థిరమైన భరోసా కల్పించే దిశగా వార్షిక కౌలు మొత్తాన్ని గణనీయంగా పెంచుతూ ప్రభుత్వం...
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిను చట్టబద్ధం చేస్తూ లోక్సభ ఆమోదం తెలపడం సంతోషకర పరిణామమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పొదలకూరులో పర్యటించిన సందర్భంగా...