పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సహకరించిన భారతీయ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బంగారం కొనుగోళ్లు తగ్గించడం,...
ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు కేంద్ర మంత్రులు ఆచరణాత్మక రూపం ఇచ్చారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్...