తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మెట్రో రైలు ప్రాజెక్టు, భూముల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను విమర్శించారు....
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్లో కీలక సమావేశం జరిగింది. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత మార్పులపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో...