పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దశాబ్దాలుగా కమ్యూనిస్టులు, అనంతరం తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగిన బెంగాల్లో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ అధికార పీఠాన్ని అధిరోహించింది. రాష్ట్ర అసెంబ్లీ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు కోల్కతాలో పర్యటించనున్నారు. పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ఆయన పర్యటన...