తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించిన 29 ఏళ్ల రాజ్కుమార్ సోమవారం...
వియత్నాంలో జరిగిన ఘోర పడవ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన భారతీయ పర్యాటకులు ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రమాదం జరిగిన కొన్ని క్షణాల వ్యవధిలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయిందని,...
వియత్నాంలో శనివారం చోటుచేసుకున్న విషాదకర పడవ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన తెలుగు పర్యాటకులంతా సురక్షితంగా హనోయిలోని నోయ్ బాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకున్నారు. వారికి అవసరమైన అన్ని సహాయ చర్యలు పూర్తిచేసిన...
హైదరాబాద్లోని అత్యంత ప్రముఖ నివాస ప్రాంతమైన జూబ్లీహిల్స్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. అత్యంత ఖరీదైన ఫెరారీ రోమా లగ్జరీ కారు అదుపుతప్పి ఓ అపార్ట్మెంట్ ప్రధాన...
నగరంలోని ఆటోనగర్లో ఆదివారం మధ్యాహ్నం సంభవించిన భారీ అగ్నిప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో క్షణాల్లోనే మంటలు పక్కనే...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను పరామర్శించారు. భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైందని, ప్రస్తుతం...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి యాజమాన్యం అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. పవన్ కల్యాణ్కు కుడి...