నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో చోటుచేసుకున్న ఘోర అగ్ని ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనమైన ఘటన కలకలం రేపింది....
తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని బసిరెడ్డిపల్లిలో ఐదేళ్ల చిన్నారి తేజశ్రీని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. ఈ ఘటనతో గ్రామంలో...