ఎన్టీఆర్ జిల్లాలో ఆదివారం ఉదయం ఒక భారీ బస్సు ప్రమాదం తృటిలో తప్పింది. జగ్గయ్యపేట నుంచి విజయవాడ వైపు ప్రయాణిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు....
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ మీడియా సంస్థ ఏబీఎన్ లో పనిచేస్తున్న జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిని దుండగులు కిరాతకంగా హత్య చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన...