హైదరాబాద్ శివార్లలో వెలుగుచూసిన భారీ భూ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గండిపేట, నార్సింగి ప్రాంతాల్లోని అత్యంత విలువైన ప్రభుత్వ భూములకు సంబంధించిన అక్రమాల కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న...
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అత్యంత విలువైన భూములను కబ్జా చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో...
హైదరాబాద్ శివారు గండిపేటలో వెలుగుచూసిన భారీ భూ కుంభకోణం కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. సుమారు రూ.1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలు, ఫోర్జరీ ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా...
హైదరాబాద్ నగర పరిధిలో భారీ భూకబ్జా యత్నం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.1,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన ఘటనలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరారీలో...