విశాఖపట్నం తీరంలో సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం నాలుగు రోజులుగా కొనసాగిన గాలింపు చర్యలు ఎలాంటి ఫలితం ఇవ్వకపోవడంతో, వారు ప్రాణాలతో లేరని అధికారులు నిర్ధారించారు. సముద్రంలో అదృశ్యమైన మత్స్యకారులను రక్షించేందుకు...
చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులకు అనుకోని ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. అలల ఉద్ధృతి కారణంగా చేపల వేట బోటు బోల్తా పడడంతో ఓ మత్స్యకారుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన అనకాపల్లి...