ఎన్నికల వేళ దేశ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య విమర్శలు తారస్థాయికి చేరుకున్న ఈ సమయంలో, ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన...
మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. దేశ మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం...
నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు...