తెలంగాణ అభివృద్ధి విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్...
ప్రధానమంత్రి మోడీ పాల్గొననున్న భారీ బహిరంగ సభకు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. నేడు(ఆదివారం) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న ఈ సభకు లక్షలాది మంది హాజరయ్యే అవకాశం ఉండటంతో నగర యంత్రాంగం విస్తృత...