రాజ్యసభలో బుధవారం ‘లుంగీవాలా’ వ్యాఖ్యల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, బీజేపీ ఎంపీ సుస్మితా దేవ్ మధ్య ఈ అంశంపై మాటల యుద్ధం జరగడంతో సభలో కొంతసేపు...
‘లుంగీవాలా’ వ్యాఖ్యను కేంద్రంగా చేసుకుని రాజ్యసభలో బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది. సీపీఎం సభ్యుడు జాన్ బ్రిటాస్ తనపై ఒక మహిళా సభ్యురాలు అనుచిత వ్యాఖ్య చేశారని సభ దృష్టికి తీసుకురావడంతో ఈ...