ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతుతో ముందుకు సాగుతోందని కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషీ స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధి కోసం ఇప్పటికే వేల...
దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్రమైన నదులలో ఒకటైన గోదావరి నదిని కాలుష్య కోరల నుంచి రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను అమలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వెల్లడించారు....
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన రాజ్యసభ ఎన్నికల వ్యవహారానికి తెరపడింది. రాష్ట్రంలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకం ఖరారైంది. కూటమిలో ప్రధాన భాగస్వామి...
రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల సమావేశం జరిగింది. ఈ భేటీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ...