బండి భగీరథ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను మరింత వేగవంతం చేసింది. కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించే దిశగా అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా భగీరథ్ వద్ద...
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన కేసు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు...