కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక అసాధారణ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇళ్ల టెర్రస్లపై ఆరేసిన మహిళల లోదుస్తులు తరచూ కనిపించకుండా పోతుండటంతో ఆందోళన చెందిన ఇద్దరు మహిళలు రహస్యంగా సీసీ కెమెరా...
కర్ణాటక రాజధాని, దేశంలోని ప్రముఖ ఐటీ కేంద్రంగా పేరొందిన బెంగళూరులో ఒకే రాత్రి చోటుచేసుకున్న మూడు వేర్వేరు హత్యలు తీవ్ర కలకలం రేపాయి. కేవలం కొన్ని గంటల వ్యవధిలో నగరంలోని భిన్న ప్రాంతాల్లో...