పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దశాబ్దాలుగా కమ్యూనిస్టులు, అనంతరం తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగిన బెంగాల్లో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ అధికార పీఠాన్ని అధిరోహించింది. రాష్ట్ర అసెంబ్లీ...
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎన్నో మలుపులు, అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ.. ఈరోజు జరిగిన పరిణామం మాత్రం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి...