ఒడిశా తీర ప్రాంతంలో సాంకేతిక సమస్య కారణంగా చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన మత్స్యకారులు సురక్షితంగా బయటపడినట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. విశాఖపట్నంకు చెందిన మత్స్యకారుల...
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారడంతో తూర్పు తీర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలకు సమీపంలో ప్రస్తుతం ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉందని ఆంధ్రప్రదేశ్...