చేపల వేటకు వెళ్లిన ఎనిమిది మంది మత్స్యకారులు నిర్ణీత సమయానికి తిరిగి రాకపోవడంతో కోనసీమ జిల్లాలో తీవ్ర ఆందోళన నెలకొంది. అల్లవరం మండలం ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్కు చెందిన ఒక బోటులో...
గత కొన్ని రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గిపోవడంతో ఎండలు, ఉక్కపోత ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ, మధ్య, తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక...
ఒడిశా తీర ప్రాంతంలో సాంకేతిక సమస్య కారణంగా చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన మత్స్యకారులు సురక్షితంగా బయటపడినట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. విశాఖపట్నంకు చెందిన మత్స్యకారుల...
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారడంతో తూర్పు తీర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలకు సమీపంలో ప్రస్తుతం ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉందని ఆంధ్రప్రదేశ్...