‘‘ఏ తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడు. నిజానిజాలు కోర్టులు తేలుస్తాయి. తప్పు చేసినట్లు తేలితే శిక్ష అనుభవించాల్సిందే. చట్టం ముందు అందరూ సమానమే. కోర్టు నిర్ణయమే నాకు శిరోధార్యం. చట్టానికి కట్టుబడి...
కరీంనగర్ రాజకీయాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేంద్ర సహాయమంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు....