దేశానికి యువ ప్రధాని రావాలంటూ ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. 2029 లోక్సభ ఎన్నికల నాటికి 80 ఏళ్ల వృద్ధుడి స్థానంలో...
‘వందేమాతరం’ గీతానికి జాతీయ గీతం ‘జన గణ మన’తో సమానంగా చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఈ నిర్ణయంపై వివిధ రాజకీయ...