ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక భద్రతా పథకాల అమలులో మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో జూన్ నెలకు సంబంధించి కొత్తగా 5,606 మందికి స్పౌజ్...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మత్స్యకారులు వినూత్న రీతిలో తమ అభిమానాన్ని, కృతజ్ఞతలను చాటుకున్నారు. ‘మత్స్యకార భరోసా’ సంక్షేమ పథకం కింద నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేయడానికి వందలాది...