ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి (SSC) పరీక్షల ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు మంచి ప్రదర్శన కనబరిచారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 85.25గా నమోదై, గతేడాది ఫలితాలతో పోలిస్తే గణనీయమైన మెరుగుదల...
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏపీ టెన్త్ క్లాస్ ఫలితాలు రేపు (ఏప్రిల్...