ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల సాకారమైందనీ, రాష్ట్ర రాజధానిగా అమరావతికి అధికారికంగా రాజముద్ర పడటంతో ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. పార్లమెంటు ఉభయ సభలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై ఎంతోకాలంగా కొనసాగుతున్న చర్చలకు ముగింపు పలికే విధంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026 ద్వారా 2014 నాటి ప్రధాన చట్టంలోని సెక్షన్...
రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి అంశంపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన పూర్తిగా విధ్వంసానికి ప్రతీకగా నిలిచిందని విమర్శించిన ఆయన,...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యంగా రాజధాని అంశంపై దేశవ్యాప్తంగా లభించిన మద్దతుపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సాక్షిగా మాట్లాడిన ఆయన, ఈ మద్దతు రాష్ట్ర ప్రజలకు గొప్ప...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికు చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందడం పట్ల విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని) హర్షం వ్యక్తం చేశారు. గురువారం విడుదల చేసిన...
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిను చట్టబద్ధం చేస్తూ లోక్సభ ఆమోదం తెలపడం సంతోషకర పరిణామమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పొదలకూరులో పర్యటించిన సందర్భంగా...