ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను పరామర్శించారు. భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైందని, ప్రస్తుతం...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 14న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇటీవల సముద్రంలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి...
విశాఖపట్నం నగరంలో ఆదివారం తెల్లవారుజామున సంభవించిన స్వల్ప భూప్రకంపనలు నగరవాసులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించినట్లు అనిపించడంతో ప్రజలు ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు...
తిరుపతి జిల్లా పోలీసు కార్యాలయం (ఎస్పీ ఆఫీస్) వద్ద సోమవారం చోటుచేసుకున్న నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)...
ష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పలువురు యువ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కొత్త పోస్టింగ్లు కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఈ...
యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ మరోసారి పోలీసు చర్యలను ఎదుర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు వివిధ కేసుల్లో అరెస్టైన ఆయనను ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఐదోసారి అదుపులోకి తీసుకున్నారు. ఈసారి గన్నవరం పోలీస్...
మాజీ మంత్రి, ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురై హైదరాబాద్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆయన నగరంలోని సింధు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో...