ఏలూరు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం ఇద్దరు వృద్ధ మహిళల ప్రాణాలను బలితీసుకుంది. మంగళవారం తెల్లవారుజామున వేలేరుపాడు గ్రామంలోని ఓ నివాస గృహంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళలు...
ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్ పర్యటన రెండో రోజు కీలక సమావేశాలతో కొనసాగుతోంది. రాష్ట్ర అభివృద్ధి, భద్రతా వ్యవస్థల ఆధునికీకరణ, పరిపాలనా మెరుగుదల లక్ష్యంగా ఈ పర్యటనను చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తన 76వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి చేసిన భావోద్వేగభరిత పోస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎక్స్...