తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతున్నప్పటికీ, గోదావరి నదిలో వరద ఉద్ధృతి మాత్రం క్రమంగా పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్న వేళ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్,...
రాష్ట్రంలోని సాగునీటి రంగ అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతి, భవిష్యత్ జలవనరుల నిర్వహణ వ్యూహాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రంలోని అన్ని...