ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు.. పిల్లల చదువుకు తల్లిదండ్రులపై పడే ఆర్థిక భారాన్ని కొంతమేర తగ్గించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్ఠాత్మక ‘తల్లికి వందనం’ పథకం...
మత్స్యకారుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సముద్రంపై ఆధారపడి జీవనం సాగించే మత్స్యకార కుటుంబాల ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం అన్ని...