కాట్రేనిపాడులో నూతన పాప్కార్న్ విత్తన ఆవిష్కరణ
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ హాజరు
కార్యక్రమంలో పాల్గొన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా కాట్రేనిపాడు వేదికగా వ్యవసాయ మరియు ఫుడ్...
ఈ ఏడాది ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసుకునే మార్పులు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున...
ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం ఉండేలా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం కల్పించేందుకు ప్రభుత్వం...
రైతుల్లో నమ్మకం, ధైర్యం కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లు పెద్దఎత్తున జరపాలని, ఇందుకోసం వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు. ట్రేడర్లు కొనుగోళ్లు...