ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కుతోంది. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా తమ పార్టీ గొంతు నొక్కేందుకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి...
రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావించి, కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో...