భారత దేశానికి తూర్పుతీరంలోని పురాతన పట్టణాల్లో ఒకైన మచిలీపట్నం యొక్క సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని పునరుద్దరించేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి తగిన సహాయ సహకారాలు అందించాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి...
ఆంధ్రప్రదేశ్ను ఆధ్యాత్మిక, పర్యావరణ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే ‘హస్తకళల పర్యాటకం’ ను కూడా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్...
బాపట్ల జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు....