కాకినాడ జిల్లా తుని మండలం ఎస్. అన్నవరం గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. చిన్నారి కనిపించకుండా పోయి 13 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ...
రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతలే ప్రధాన బలమని, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు రావాలంటే ముందుగా ప్రజల్లో భద్రతాభావం నెలకొనాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన...