అమరావతి ఉండవల్లి గుహల వద్ద యోగా గురువు రామ్ దేవ్ బాబా నిర్వహించిన యోగాసాధన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు. యోగాంధ్ర లోగోతో కూడిన షర్ట్ ధరించి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.....
ఆంధ్రప్రదేశ్లో తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, “మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్” ఇప్పుడు నాణ్యతకు, నమ్మకానికి ప్రతీకగా మారుతోందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకష్ పేర్కొన్నారు....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు వేస్తోంది. రాష్ట్ర రాజధాని అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ ఏర్పాటు అంశంపై రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు...