ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మితమైన కొత్త హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాలు (జడ్జెస్ విల్లాలు) శాశ్వత హైకోర్టు భవన సముదాయానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణయించింది....
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఆమెకు ‘జడ్ ప్లస్’ కేటగిరీ భద్రత కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు హైకోర్టు నుంచి కీలక ఉపశమనం లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు...