విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన కుమారుడు సాయికృష్ణ ఆచూకీ కోసం తాను దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ను తన అంగీకారం లేకుండానే...
కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే ఆరోపణలతో నమోదైన ఫోర్జరీ కేసులో మాజీ స్పీకర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తమ్మినేని సీతారాం కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మిశ్రమ ఫలితం...
విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను వేగవంతం చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), ప్రధాన నిందితుడిగా...
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన గాదె సాయికృష్ణ (25) కస్టోడియల్ డెత్ ఆరోపణల కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ ప్రస్తుతం సస్పెన్షన్కు గురైన...
భూమి యాజమాన్య హక్కులు (టైటిల్) వివాదాస్పదంగా ఉన్నాయనే కారణంతో గ్రామ పంచాయతీలు భవన నిర్మాణ అనుమతులను నిరాకరించడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భూమిపై యాజమాన్య హక్కుల విషయంలో తలెత్తే...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మితమైన కొత్త హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాలు (జడ్జెస్ విల్లాలు) శాశ్వత హైకోర్టు భవన సముదాయానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణయించింది....
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఆమెకు ‘జడ్ ప్లస్’ కేటగిరీ భద్రత కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్...