ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మత్స్యకారులు వినూత్న రీతిలో తమ అభిమానాన్ని, కృతజ్ఞతలను చాటుకున్నారు. ‘మత్స్యకార భరోసా’ సంక్షేమ పథకం కింద నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేయడానికి వందలాది...
రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మత్స్యకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి వారి హక్కులను...