ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి...
ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత పెట్టుబడిదారుల అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తున్న...
: ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడులను ఆకర్షించి, రాష్ట్రాన్ని ఆధునిక పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రష్యాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక సమావేశంలో పాల్గొన్నారు. రష్యాకు...
ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఆరు రోజుల అధికారిక రష్యా పర్యటనను ప్రారంభించారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను...
రాష్ట్రంలో ఏర్పడే భారీ పరిశ్రమలకు అనుబంధ రంగాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలకు అవకాశం ఉందని… వీటికి ఎంఎస్ఎంఈ రంగంలో ప్రోత్సాహం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రాష్ట్రానికి భారీ పరిశ్రమలు వస్తున్న సందర్భంలో...