ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామక ప్రక్రియ మరోసారి న్యాయస్థానం పరిధిలోకి వెళ్లింది. ఈ నియామక ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఏపీ హైకోర్టులో మరోసారి...
డీఎస్సీ పరీక్షల నిర్వహణపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా ఖండించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై బురదజల్లడం, ప్రజల్లో గందరగోళం సృష్టించడం వైసీపీ నాయకులకు...